వామ్మో సంధ్యారాణి… మామూలు లేడీ కాదు సుమీ… వడ్డీల పేరుతో రూ.300 కోట్లకు కుచ్చుటోపి.. బాధితులంతా పెద్దోళ్లే..

మోసగాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు..! పావలా ఆశ చూపి పది రూపాయలు టోపీ పెడుతున్నారు..! ఒకడేమో ప్రీలాంచ్ పేరుతో కోట్లు కొల్లగొడతాడు..! ఇంకొకడు పెట్టుబడుల పేరుతో సాంతం దోచేస్తాడు..! ఇలాంటి మోసాలు ప్రతిరోజూ వినిస్తూనే ఉన్నా.. బీ అలర్ట్‌ అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా అత్యాశతో బొక్కాబోర్లా పడుతున్నారు కొందరు. ఇప్పుడు అలాంటి మోసమే మరోటి వెలుగులోకొచ్చింది.సింగిల్‌ లేడీ 300 కోట్లు కొల్లగొట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఈమె పేరు.. సంధ్యారాణి. ప్రముఖులు, అధికారులే ఈమె టార్గెట్. గార్మెంట్‌ కంపెనీలో డబ్బులు … Read more

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే కు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో అసైన్డ్ అని పేర్కొంది ఎపి ప్రభుత్వం.అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్ లు అమ్ముడు పోవడం లేదని రైతులు ప్రభుత్వానికి తెలిపారు.అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్ల లో అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సిఎం సూచించారు.ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, … Read more

ప్ర‌ధాని మోదీకి రాహుల్, ఖర్గే శుభాకాంక్షలు

ఎక్స్‌’లో శుభాకాంక్షలు తెలియజేసిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్యప్రదేశ్‌లో పర్యటించి కీలక పథకాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని దేశంలోనే తొలి పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం జాతీయ స్థాయిలో రెండు పథకాల ప్రారంభం దేశవ్యాప్తంగా లక్షకు పైగా భారీ వైద్య శిబిరాల నిర్వహణ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. … Read more